Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం ఎవరు... జగనా? పవనా? మంత్రి బాలినేని ఏమంటున్నారు...

Webdunia
గురువారం, 29 జులై 2021 (15:56 IST)
సాధారణంగా సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో తప్పులు జరుగుతుంటాయి. ఇవే తప్పులు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా అలాంటి తప్పు దొర్లింది. 
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా దీవెన కార్యక్రమం లైవ్ ఇచ్చే క్రమంలో పొరపాటు జరిగింది. సీఎం లైవ్‌ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటనకు సంబంధించిన వీడియో లైవ్‌లో ప్రత్యక్షమైంది. కొద్దిసేపు పవన్ కళ్యాణ్ వీడియో అలాగే వచ్చింది.
 
మంత్రి ఫేస్‌బుక్ పేజ్ కావడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. తప్పు ఎక్కడో జరిగినట్లు గమనించి వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అప్పటికే కొంతమంది స్క్రీన్ షాట్స్ తీశారు. విద్యా దీవెన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వీడియో రావడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఏపీకి ముఖ్యమంత్రి జగనా.. పవన్ కళ్యాణా అంటూ కొన్ని కామెంట్స్ వినిపించాయి. కొద్దిసేపటికి తప్పును గమనించి వీడియోను తొలగించడంతో వీడియో లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments