Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలి మృతదేహానికి పింఛన్, వేలిముద్రలు: వార్డు వాలంటీర్ అందుకే ఇచ్చాడట..

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (20:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వార్డు వాలంటీర్లు అర్హులైనవారి ఇళ్లకు వెళ్లి ప్రతి నెలా మొదటి తేదీన ఇస్తుంటారు. ఐతే ఈరోజు విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామానికి చెందిన త్రినాథ్ అనే వాలంటీరు, అదే గ్రామానికి చెందిన ఎర్రనారాయణ అనే వృద్ధురాలికి పెన్షన్ ఇవ్వాలని వెళ్లాడు.
 
ఐతే ఆమె అనారోగ్యంతో మరణించడంతో ఆమె మృతదేహాన్ని ఇంటిముందు పెట్టారు. వాలంటీర్ త్రినాథ్ పరిస్థితిని చూశాడు. ఇచ్చేందుకు పింఛన్ తీసుకువస్తే వృద్ధురాలు మరణించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పెన్షన్ డబ్బును ఆమె కుటుంబ సభ్యులకు అందించాడు.
 
పింఛన్ తీసుకున్న వ్యక్తి వేలిముద్రలు కావాల్సి వుండటంతో మృతురాలి వేలి ముద్రలు తీసుకుని వచ్చేసాడు. ఐతే వాలంటీర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చనిపోయినవారికి పెన్షన్ ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తుంటే... ఆ సమయంలో మానవత్వంతో ఆలోచించి ఆ పని చేసాడని మరికొందరు అంటున్నారు. అధికారులు మాత్రం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments