Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మవారి రాష్ట్రంలో సుఖశాంతులతో ప్రజలు... గవర్నర్ నరసింహన్

Webdunia
సోమవారం, 22 జులై 2019 (18:46 IST)
అమ్మవారు ఉన్న రాష్ట్రంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ అన్నారు. గవర్నర్ హోదాలో చివరిసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి వచ్చిన గవర్నర్ నరసింహన్ కు ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపడింతుల ఆశీర్వచనాల అనంతరం నరసింహిన్ కు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... "చంద్రయాన్ విజయవంతం కావడం సంతోషంగా ఉంది. ఇస్రో చైర్మన్ శివన్ కు, ఇస్రో బృందానికి అభినందనలు. ఇది భారతదేశం గర్వించదగిన విషయం" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments