టపాకాయలతో మొక్కలు

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (07:48 IST)
బాణాసంచా అంటేనే వాతావరణ కాలుష్యానికి మారుపేరు. దీపావళి పండుగ వస్తోందంటే చాలు బాణాసంచా సంబరాలు అన్నీ ఇన్నీ కావు.

అయితే పర్యావరణాన్ని సంరక్షించుకోవాలన్న తపన ప్రజలలో పెరుగుతున్న కొద్దీ ఈ దిశలో నూతన ఆవిష్కరణలు కూడా వెలుగు చూస్తున్నాయి. వాతావరణ కాలుష్యానికి పూర్తిగా చెక్‌ పెట్టడమే కాకుండా పర్యావరణ సంరక్షణకు దోహదపడే వినూత్న బాణాసంచాను సీడ్‌ పేపర్‌ ఇండియా అనే స్టార్టప్‌ సంస్థ సిద్ధం చేసింది.

బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి పొగలేని, శబ్ధం చేయని అత్యంత సురక్షితమైన టపాకాయాలను రూపొందించింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ టపాకాయలు పేల్చిన చోటల్లా మొక్కలు మొలుస్తాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది పచ్చి నిజం.

సీ డ్‌ పేపర్‌ ఇండియా సంస్థాపకుడు రోషన్‌ రే వీ టి విశేషాలను మంగళవారం మీడియాతో పం చుకున్నారు. తొలిదశలో దాదాపు 50కుపైగా ప ర్యావరణ స్నేహి టపాకాయలను సిద్ధం చేశా మన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments