Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పోలీసు రాజ్యం: వర్ల రామయ్య

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:22 IST)
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.

ఎన్నికల సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉండగా.. డీజీపీ గౌతం సవాంగ్‌ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ మాత్రమే రాజ్యమేలుతోందని ఆరోపించారు.

కుప్పంలో పోలీసుల తీరుపై ఆయన బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ మంగళవారం రాత్రి 10.45 గంటలకు కుప్పంలో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారని, 41 నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన నిలదీశారు. 

డీజీపీ నేతృత్వంలో అధికార పార్టీ స్థానికంగా ఏది చెబితే అదే చేస్తున్నారని, ఆ పద్ధతి మంచిది కాదని హితవు పలికారు.

అధికార పార్టీ చెప్పిందల్లా చేస్తే భవిష్యత్‌లో పోలీసులు ఇబ్బంది పడతారని వర్ల రామయ్య హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments