Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్కా వాహనంపై పోలీసుల దాడి: వాహనం సహా రూ.1.50 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లు స్వాధీనం

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:08 IST)
తిరుపతి: గుట్కా వాహనంపై దాడి చేసి వాహనంతో సహా రూ.1.5 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం కీలపూడి సమీపంలో చోటు చేసుకుంది. హాన్స్ రవాణా చేస్తున్న మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

పిచ్చాటూరు ట్రైన్ ఎస్ ఐ పీవీ మోహన్ కథనం మేరకు పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు హాన్స్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పుత్తూరు రూరల్ సిఐ ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎస్ ఐ పి వి మోహన్ తన సిబ్బందితో కలిసి కీలపూడి సమీపంలో మాటు వేశారు.

అనుకున్న ఈ విధంగా సాయంత్రం 3.30 గంటలకు గుట్కా వాహనం పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు రావడాన్ని గమనించారు. కీల పూడి వద్ద వాహనాన్ని అడ్డుకుని పరిశీలించగా అందులో రూ.1.50 లక్షలు విలువ చేసే హాన్స్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనంలోని మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ లో మురళి, వినోద్, విజయ్ శేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments