Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌కు మొదటిసారి చుక్కలు చూపించిన పోలీసులు...

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (21:54 IST)
నడి రోడ్డుపై బీటెక్ విద్యార్థినిని యువకుడు అతి దారుణంగా చంపేయడంతో ప్రతిపక్ష నేతలు రోడ్డెక్కారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులో పర్యటిస్తూ ఆ యువతి ఇంటికి వెళ్లారు. దీంతో గంటల తరబడి ఆ ప్రాంతంలో హైడ్రామా నెలకొంది.
 
పోలీసులు లోకేష్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా లోకేష్ ప్రవర్తించారంటూ కేసులు పోలీసులు పెట్టారు. ఆ తర్వాత ఆయనను పొన్నూరు తరలించారు. అక్కడ నుంచి గుంటూరుకు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నారా లోకేష్ మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు నిరాకరించారు.
 
నారా లోకేష్‌తో పాటు వచ్చిన కొంతమంది నేతలను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. పెదకాకాని పీఎస్‌‌లో నోటీసులపై సంతకం పెట్టించుకున్న తర్వాత లోకేశ్‌ను విడిచిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments