Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డిగూడెం మరణాలపై దద్దరిల్లిన అసెంబ్లీ.. సీఎం ఫైర్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (17:59 IST)
జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఏపీ అసెంబ్లీ దద్ధరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది. 
  
జంగారెడ్డిగూడెం ఇష్యూపై మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ ఘటనపై మంత్రులు ఆళ్లనాని, నారాయణ స్వామి సీఎంకు వివరాలిచ్చారు.
 
ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్.. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేయాలని మంత్రులకు సూచించారు. ఇక సభలో టీడీపీ తీరుపై మంత్రులు కన్నబాబు, కొడాలి నాని మండిపడ్డారు. 
 
జంగారెడ్డిగూడెం మరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని.., సభనూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సభలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments