Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబం మొత్తం అంత పని చేసిందా..? కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:01 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశాలు ఆత్మహత్యలకు, హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం, అల్లినగరం గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు (45) బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. 
 
కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. కానీ చేసిన అప్పులు పీకల మీదకు రావడంతో పాలుపోని స్థితిలో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సభ్యులంతా కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఈ ఘటనలో నాగరాజు, ఆతని భార్య ఈశ్వరి, కుమార్తె వైష్ణవి చనిపోగా, మరో కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధలతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేకుంటే.. వేరేదైనా కారణం వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments