Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ" కోసం విశాఖకు వస్తున్న రాష్ట్రపతి

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (08:34 IST)
భారత రాష్ట్రపతి ఈ నెల 20వ తేదీన విశాఖపట్టణానికి వస్తున్నారు. విశాఖలో జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఇందుకోసం ఆయన 20వ తేదీ ఆదివారం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నేరుగా నౌకాదళ అతిథి గృహానికి చేరుకుంటారు. 
 
ఆ రాత్రికి అక్కడే బస చేసి 21వ తేదీన నౌకాదళం ఆధ్వర్యంలో జరుగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలను విశాఖ జిల్లా అధికారులకు రాష్ట్రపతి భవన్‌ను వచ్చాయి. దీంతో అందుకు తగిన విధంగా వారు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments