Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ కరువు: డిసిసి మైనారిటీ ఉపాధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (23:13 IST)
రాష్ట్రంలో ఎక్కడ చూసినా దురాక్రమణలు, కబ్జాలు,అవినీతి, అన్యాయం, పెరిగిపోయిందని కడప జిల్లా డి సి సి మైనారిటీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎస్.అల్లా బకష్ (సీఎల్పీ) అన్నారు.

తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూవైకాపా పాలనలో సామాన్యమైన వ్యక్తి  బతకాలంటే ఇటు అధికారులకు అటు వై సి పి నాయకులకు భయపడి బతికే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ఆస్తులకు ధన మాన ప్రాణాలకు నేడు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా మైదుకూరు నివాసి అక్బర్ అలీ కుటుంబం పై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం దుర్మార్గపు చర్యగావారు భావించారు.

అక్బర్ అలీ కుటుంబానికి రక్షణ కల్పించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోని న్యాయం చేయాలి. వెంటనే  తిరుపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలవి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెల్ జిల్లా అధ్యక్షుడు చెన్నై కృష్ణ, మైనార్టీ నాయకుడుయహియా భాష పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments