Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా ప్రభుత్వం ఏర్పాటు తథ్యం : ఆర్ఆర్ఆర్ సర్వే

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:24 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను చేయించిన సర్వేలో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సర్వే చేయించానని తెలిపారు. తన సర్వేలో ప్రజల మొగ్గు తెదేపా వైపే ఉందని చెప్పారు. టీడీపీకి 90కి పైగా స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 
 
అదేసమయంలో ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలను నమ్మరాదని ఆయన వైకాపా శ్రేణులకు హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ హవా కనిపిస్తుందని రఘురామ రాజు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తన సర్వేలో వెల్లడైందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments