Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (12:50 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా, గురువారం ఉదయం 6.30 గంటలకు ఆయన తన యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ యాత్రకు రాహుల్ విరామం ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ఆయన తన పాదయాత్రను నిలిపివేసిన చోటు నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకోసం బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. గురువారం ఉదయం 6.30 గంటలకు పెద్ద చెరువు, దండు గ్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. 
 
ఈ యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగగా, దీనికి విశేష స్పందన లభించిన విషయం తెల్సిందే. కాగా, దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. తెలంగాణాలో యాత్ర పూర్తయితే రాహుల్ గాంధీ ఇప్పటివరకు 1500 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments