Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువుపై అత్యాచారం... ఆ పాప ఏంచేసిందంటూ రేష్మీ ట్వీట్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (13:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో తొమ్మిది నెలల శిశువుపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మీ తీవ్రంగా స్పందించింది. తొమ్మిది నెలల చిన్నారి ఏం చేసిందంటూ ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశ్నించారు. 
 
ఇటీవల హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది. దీనిపై స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
దీనిపై రష్మీ గౌతమ్ స్పందించారు. ఇప్పుడు అత్యాచారానికి గురైన 9 నెల‌ల పాప ఏం బ‌ట్ట‌లు వేసుకుంది? తన అందాలను చూపించిందా? కాళ్లు చూపించిందా? ఏదైనా వివాదంపై తన అభిప్రాయం చెప్పిందా? ఆమె ఏం చేసింది? అంటూ ప్రశ్నించింది. రష్మీ గౌతమ్ అడిగిన ప్రశ్నలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ఆమెకు మద్దతుగా నిలబడి, ఆ కామాంధుడిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments