Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాప్టర్లో కాదు, రోడ్లపై తిరుగు జ‌గ‌న్: ఎంపీ రఘురామ

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:26 IST)
ఏపీలో జ‌రుగుతున్న ప్ర‌తి ప‌రిణామంపైనా రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు స్పీడ్ గా స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోడ్ల అద్వాన్న స్థితిపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. 
 
ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందనను ఆహ్వానిస్తున్నానని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, నువ్వు త‌ర‌చూ హెలికాప్టర్లలో కాకుండా, రోడ్లపై తిరగాలని సీఎం జగన్‌ను కోరుతున్నానన్నారు. మీ చుట్టూ ఉండేవారు ప్రజా సమస్యల గురించి చెప్పడం లేదా? అని ప్రశ్నించారు.
 
ఇక గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల‌పైనా ర‌ఘ‌రామ స్పందించారు. ఒక్క దేవాలయాలకే కరోనా నిబంధనలా? అని రఘురామ నిలదీశారు. కరోనాను సాకుగా చూపి గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయని రఘురామ సెటైర్ వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments