Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలావస్థలో ఉన్న హాస్పటళ్ల పునర్ నిర్మాణం: కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:51 IST)
రూ.16 వందల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ పునర్ నిర్మిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు

స్వాతంత్ర అనంతరం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని  అన్నారు.

గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పటల్‌లో అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను కొడాలి నాని  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామ స్థాయి నుండే 24 గంటలు ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని  మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments