Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న తిరుపతిలో కొవిడ్‌ నియంత్రణపై సమీక్ష

Webdunia
గురువారం, 27 మే 2021 (11:33 IST)
కొవిడ్‌ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, ఆళ్లనాని, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారని వెల్లడించారు.

వారితో పాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహా కొవిడ్‌ కోసం నియమించిన నియోజకవర్గ స్థాయి స్పెషల్‌ ఆఫీసర్లు, నోడల్‌ ఆఫీసర్లు, డీఎంఅండ్‌హెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌,  ఎస్పీలు తదితరులు  పాల్గొంటారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments