Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... నన్ను అపార్థం చేసుకున్నారు, నా రక్తంలో పోరాటముంది: రోజా

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:18 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అయేషా మీరా తల్లి. సరిగ్గా 12 సంవత్సరాలకు ముందు అయేషా మీరాను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 
 
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో టిడిపి మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు రోజా. అప్పట్లో రోజా తీవ్రంగా స్పందించారు. అదలావుంటే అయేషా తల్లి మాట్లాడుతూ... నా కుమార్తె హత్య కేసులో సత్యం బాబు నిందితుడు కాదని నేను నెత్తి నోరు మొత్తుకున్నా. పట్టించుకోలేదు. నా కుమార్తె హత్య వెనుక రాజకీయ నేతల హస్తముంది. ఆ విషయం రోజాకు తెలుసు. కానీ ఆమె బయటకు చెప్పలేదు.
 
ప్రస్తుతం వారి పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు రోజా స్పందించాలి అంటూ ఆరోపించారు అయేషా మీరా తల్లి. దీనిపై తీవ్రంగా స్పందించారు రోజా. అయేషా మీరా తల్లిని... అమ్మా అంటూ సంబోధించిన రోజా, నా రక్తంలోనే పోరాటముంది. ఎక్కడ అమ్మాయికి అన్యాయం జరిగినా వెంటనే స్పందించే తత్వం నాది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
 
మీరు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు అంటున్నారు రోజా. ఎప్పుడైనాసరే మహిళల కోసం పోరాటం చేసే వారిలో నేను ముందువరుసలో ఉంటానని చెప్పారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments