Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు...

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (08:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో ఘోరం జరిగింది. కారు ఒకటి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కర్నాటక రాష్ట్రంలోని సిద్ధనూరు నుంచి తిరుమలకు వెళుతుండగా జరిగింది. 
 
కడప జిల్లాలోని ఒంటిమిట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, చెరువులో నుంచి కారును బయటకు తీయించారు. మృతులను చంద్రగుప్త, ఖేదర్‌నాథ్‌లుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments