Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయురాలిగా మారిన రోజా

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (09:08 IST)
చిత్తూరు జిల్లాలో నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా సర్వహంగులతో రూపుదిద్దుకుంటున్నాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు.

విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. అత్తూరులో నాడు - నేడు కింద ఆధునికీకరించిన జెడ్‌పి హై స్కూల్‌ భవనాన్ని, కేఆర్‌పాళెంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అత్తూరు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా మారి పాఠాలు బోధించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో భూమి మనం అనే పాఠ్యాంశంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments