Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ ప్రచారం జోలికెళ్లలేదు.. రోజా

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (14:14 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి తెలంగాణ ప్రజలు మంచి బుద్ధి చెప్పారన్నారు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు సమాధి చేయాలనుకున్నారని రోజా ఆరోపించారు. కూకట్‌పల్లిలో సుహాసినిని పోటికి దింపి.. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు రాజకీయంగా నాశనం చేయాలని ప్రయత్నించారని విమర్శలు గుప్పించారు. 
 
కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఘోరంగా ఓటమి పాలైన సంగతిని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుహాసిని తరపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రాలేదు. బాలకృష్ణ, తారకరత్న మాత్రమే ప్రచారాన్ని నిర్వహించారు. జూనియర్, కల్యాణ్ రామ్ ఇధ్దరూ బాబు కుట్రను ముందుగా పసిగట్టాకే ఎన్నికల ప్రచార బరిలోకి దిగలేదని రోజా అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments