Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నివారణకు సీఎం సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళాలు, వివరాలు

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:20 IST)
కోవిడ్‌ 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్ధలు 1,33,34,844 రూపాయల విరాళం ఇచ్చారు. 
 
విరాళానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు అందజేశారు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు.
 
విరాళాలు అందజేసిన సంస్ధల వివరాలు
కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌- రూ. 1,00,000
భవాని కాస్టింగ్స్‌ ప్రై.లిమిటెడ్‌- రూ. 5,00,000
ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, విజయవాడ- రూ. 14,20,000
వేద సీడ్‌ సైన్స్‌ ప్రై.లిమిటెడ్‌- రూ. 10,00,000
ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పివిఎస్‌ఎస్‌ మూర్తి- రూ. 15,00,000
కాళీశ్వరీ రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్‌- రూ. 25,00,000
వీటితో పాటు మరికొన్ని సంస్ధలు కూడా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments