తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

సెల్వి
శుక్రవారం, 24 జనవరి 2025 (11:43 IST)
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలో రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షమైనాయి. 2023లో భారతదేశం అంతటా రూ.2,000 నోట్ల చెలామణి అధికారికంగా నిలిపివేయబడినందున ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
 
గురువారం, ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో ఆలయ అధికారులు హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. ఈ ప్రక్రియలో, మొత్తం 122 రద్దయిన రూ.2,000 నోట్లు, అంటే రూ.2.44 లక్షలు దొరికాయి. చెల్లని కరెన్సీని అందించిన భక్తుల గురించి చర్చ మొదలైంది. ఈ చెల్లని నోట్లను ఏం చేయాలా అని ఆలయ అధికారులు తల పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments