Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల స్వర్ణ వైజయంతీమాల విరాళం (video)

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (12:07 IST)
Donation for Sri vaaru
తిరుమల శ్రీవారి రోజూ వారీ హుండీ ఆదాయమే కోట్లల్లో ఉంటుంది. ఇక స్వామివారి ఆస్తుల గురించి ప్రత్యేక చెప్పనక్కరలేదు. తాజాగా స్వామివారికి ఓ భక్తురాలు ఏకంగా రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను బహుకరించారు. 
 
ఏపీ మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ ఈ స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీకి విరాళంగా ఇచ్చారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీ మాలను శుక్రవారం విరాళం ఇస్తామని తేజస్వీ ప్రకటించారు. 
 
దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కేరళ అనంతపద్మనాభస్వామి ఆలయం తర్వాత రెండో అత్యంత ధనిక ఆలయంగా తిరుమలకు పేరున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments