Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ గుంత‌లు... ఈ రోడ్ల‌పై బస్సులు తోలేదెలా?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:33 IST)
గుంటూరు జిల్లా తెనాలి వ‌ద్ద ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది. పెదరావూరు వద్ద కాల్వ అంచులోకి ఒరిగిపోయిన బస్సు, కొంచెం ఉంటే, కాలువ‌లో కొట్టుకుపోయేది. తెనాలి నుండి ప్రయాణికులతో భట్టిప్రోలు - రేపల్లె వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం త‌ప్పింది. ఆ సమ‌యంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 
 
రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా ఈ ప్రమాదం జ‌రిగింద‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ తెలిపారు. రాష్ట్రంలో ర‌హ‌దారులు ఇలా గుంత‌ల మ‌యం అయిపోతే, ఇక ఈ రోడ్ల‌పై బ‌స్సుల‌ను ఎలా తోలేద‌ని డ్రైవ‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చివ‌రికి క్రేన్ సహాయంతో బస్సును ఆర్టీసీ అధికారులు పక్కకు లాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments