Webdunia - Bharat's app for daily news and videos

Install App

11, 12న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఈయూ దీక్షలు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:21 IST)
ఈనెల 11, 12న రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది. ప్రభుత్వంలో విలీనం పేరుతో తొలగిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

డిమాండ్ల సాధనకు నిరాహార దీక్షలు చేయాలని ఆర్టీసీ ఈయూ(ఎంప్లాయిస్ యూనియన్) నిర్ణయించింది. ఈ నెల 11, 12న రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చింది.

విలీనం పేరుతో తొలగిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. సంస్థను నిర్వీర్యం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది.

పొరుగుసేవల డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఆర్టీసీ ఎండీ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments