Webdunia - Bharat's app for daily news and videos

Install App

నపుంశక భర్తకు సరైన శిక్షే పడిందా?

భార్య శైలజను చిత్రహింసలకు గురిచేసి నరకయాతన చూపించిన చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరుకు చెందిన రాజేష్‌‌ను ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. వి.కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజేష్‌ సంస్కృత టీచర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్ళయిన మ

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (19:58 IST)
భార్య శైలజను చిత్రహింసలకు గురిచేసి నరకయాతన చూపించిన చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరుకు చెందిన రాజేష్‌‌ను ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. వి.కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజేష్‌ సంస్కృత టీచర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్ళయిన మొదటిరోజే భార్యను అతి కిరాతకంగా హింసించి ఆమెను గాయపరిచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
శోభనం రోజు తాను నపుంశకుడని బంధువులు చెప్పినందుకు శైలజపై దాడికి దిగాడు రాజేష్‌. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. బాధితురాలికి అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మహిళా సంఘాలు రాజేష్‌‌ను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments