Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులకు కట్టుబడివున్నాం : సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (15:40 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైకాపా నేతలు భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలను కూడా అయోమయానికి గురిచేసేలా వారు మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు అనే మాట మిస్ కమ్యూనికేషన్ అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం తద్విరుద్ధంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం విధానం మూడు రాజధానులు అని మరోమారు తేల్చి చెప్పారు. 
 
మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే మూడు రాజధానుల బిల్లు పెట్టామని, ప్రస్తుతం మూడు రాజధానుల అంశం న్యాయస్థానంలో నడుస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదని చెప్పారు. కోర్టుల్లో చిక్కులన్నీ పరిష్కారమైన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments