Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 నుంచి టీటీడీ అగరబత్తుల అమ్మకం

Webdunia
గురువారం, 22 జులై 2021 (08:31 IST)
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగరబత్తులను ఆగస్టు 15 నుంచి అమ్మకాలు ప్రారంభించాలని ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ టీటీడీ నుంచి ముడిసరుకు, తయారీ ఖర్చు మాత్రం తీసుకుని అగరబత్తులను తయారు చేసిస్తుందన్నారు. వీటికి ధర నిర్ణయించి మొదట తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విక్రయించాలన్నారు.

ఆ తర్వాత మరిన్ని చోట్లకు విస్తరించాలన్నారు. పంచగవ్యతో తయారు చేస్తున్న 15 రకాల ఉత్పత్తులపై ఈవో అధికారులతో చర్చించారు. వీటిని త్వరలో విడుదల చేయాలన్నారు.

టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని ఆధునికీకరించేందుకు అవసరమైన యంత్రాల టెండర్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.   

ఇప్పటి వరకు 115 ఉత్పత్తులకు ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు ఉన్నాయని, మరో 70 ఉత్పత్తుల తయారీకి లైసెన్సు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments