Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 16 నుంచి బాపట్ల సూర్యలంకలో మిలటరీ శిక్షణ... 100 కి.మీ వరకూ వార్నింగ్

అమరావతి: భారత మిలటరీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక వద్ద సాయుధ దళానికి(నేవీ) శిక్షణ ఇవ్వనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ 15 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (21:36 IST)
అమరావతి: భారత మిలటరీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక వద్ద సాయుధ దళానికి(నేవీ) శిక్షణ ఇవ్వనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ 15 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విషయమై రాష్ట్ర పొలిటికల్ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 
 
జనవరి 16, 17, 18, 19, 20, 23, 24, 25, 26, 27, 30, 31, తేదీలతో పాటు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో 15 రోజుల శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ శిక్షణా కార్యక్రమం జరుగనుందన్నారు. శిక్షణలో భాగంగా కాల్పుల శిక్షణ అనివార్యమైనందున సూర్యలంక చుట్టుపక్కల 100 కిలో మీటర్ల వరకూ అపాయకరమన్నారు. దీనిపై సూర్యలంకలో శిక్షణ నిర్వహించే ప్రాంతం చుట్టుపక్కల ప్రజలను హెచ్చరించాలని గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు, బాపట్ల ఆర్డీవో, తహసీల్దార్లకు ఆ ప్రకటనలో ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments