Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు

Webdunia
శనివారం, 29 మే 2021 (22:58 IST)
రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): కొవిడ్‌ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే..
విశాఖపట్నం–కాచిగూడ (08561) జూన్‌ 1 నుంచి 10 వరకు
కాచిగూడ–విశాఖపట్నం (08562) జూన్‌ 2 నుంచి 11 వరకు
భువనేశ్వర్‌–పుణే  (02882) జూన్‌ 1 నుంచి 8 వరకు
పుణే–భువనేశ్వర్‌ (02881) జూన్‌ 3 నుంచి 10 వరకు  
కడప–విశాఖపట్నం (07488) జూన్‌ 1 నుంచి 10 వరకు
విశాఖపట్నం–కడప (07487) జూన్‌ 2 నుంచి 11 వరకు  
విశాఖపట్నం–లింగంపల్లి (02831) జూన్‌ 1 నుంచి 10 వరకు  
లింగంపల్లి–విశాఖపట్నం (02832) జూన్‌ 2 నుంచి 11 వరకు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments