Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను అదోలా చూసినా అంతే సంగతులు..

మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న వేళ.. మహిళల వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాదు.. కనీసం అదోలా చూపులతో ఇబ్బంది పెట్టినా జైలు తప్పదంటోంది. షీ టీమ్. ఈ క్రమంలో ఆటోలో ఎక్కిన

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (12:44 IST)
మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న వేళ.. మహిళల వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాదు.. కనీసం అదోలా చూపులతో ఇబ్బంది పెట్టినా జైలు తప్పదంటోంది. షీ టీమ్. ఈ క్రమంలో ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికురాలిని చూపులతో చూస్తూ.. ఇబ్బంది పెట్టిన ఓ ఆటో డ్రైవర్‌ను షీ-టీమ్‌ అరెస్టు చేసింది. ఇతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్‌ తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ మెహిదీపట్నంలో పనిచేస్తోంది. గత నెల 25న ఈమె తన కార్యాలయం నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరింది. డ్రైవర్‌ మహ్మద్‌ మొహినుద్దీన్‌ ఆటోలో ఉన్న అద్దాన్ని తిప్పుతూ మహిళను చూడసాగాడు. 
 
ఈ వ్యవహారంపై బాధితురాలు  షీ- టీమ్స్‌కు ఫిర్యాదు చేయగా.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మొహినుద్దీన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ 14 రోజుల జైలు శిక్ష విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments