Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి పింఛన్ డబ్బు ఇవ్వలేదని తలపై బండరాయితో మోదాడు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:45 IST)
అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. పింఛన్ డబ్బులివ్వలేదని తండ్రినే చంపాడో కసాయి కుమారుడు. కూడేరు మండలం కళగల్లుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తి డబ్బులు కావాలంటూ తండ్రిని సతాయించేవాడు.

ఈ క్రమంలో ఈనెల పింఛను డబ్బులు రాగానే మరోసారి డబ్బులు కావాలంటూ తండ్రిని అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో బండరాయితో మోది చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments