Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన శ్రీదేవి పిన్ని

అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి మరణం ఉందా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవిలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడంతో కుటుం

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:53 IST)
అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి మరణం ఉందా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవిలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీంటి పర్యాంతమవుతున్నారు. శ్రీదేవిని చిన్నప్పటి నుంచి తన చేతిలో ఎత్తుకుని పెంచిన శ్రీదేవి పిన్ని అనసూయమ్మకు ఏడుపు ఆగడం లేదు. గత రెండురోజులుగా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా బోరున విలపిస్తూనే ఇంట్లో కూర్చుండిపోయింది. 
 
శ్రీదేవి.. శ్రీదేవి అంటూ ఆమెనే తలుచుకుంటూ కూర్చుంది. కుటుంబ సభ్యులు ఆమెను ఎంత ఓదార్చినా ఏడుపు అపుకోవడం ఆమెవల్ల కావడం లేదు. అలా ఏడ్చిఏడ్చి నీరసించిపోయి చివరకు సొమ్మసిల్లి పడిపోయింది. ఆ వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి ఆమెను తరలించారు. కాగా, తిరుపతిలోని పద్మావతిపురంలో శ్రీదేవి పిన్ని నివాసముంటోంది. ఈమె శ్రీదేవి తల్లికి స్వయానా చెల్లెలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments