Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యం పట్టుకుందని.. మసీదు ముందు పీక కోసుకుని..?

దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (14:00 IST)
దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడు లావేరు మండలం, బుడుమూరు పంచాయతీ బొంతువలస గ్రామానికి చెందిన అల్లంశెట్టి సురేష్‌గా పోలీసులు గుర్తించారు. 
 
ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సురేష్.. ఓ అద్దె ఇంట్లో వున్నాడు. ఓ రోజు బాబాయ్‌కి ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగోలేదని దెయ్యం పట్టినట్లుందని తెలిపాడు. దీంతో ఆయ‌న సురేష్‌ దగ్గరికొచ్చి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ త‌న‌ను ముట్టుకోవ‌ద్ద‌ని, ఒకవేళ ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకొంటానని సురేష్‌ బెదిరించాడు.
 
ఈ విష‌యం తెలుసుకున్న సురేష్ తండ్రి కేశవరావు అర్థరాత్రే స్వగ్రామం నుంచి బయలుదేరి తన కుమారుడు ఉంటోన్న‌ సోంపేటకు వ‌చ్చాడు. అయితే, సురేష్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో షాక్ తిన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments