Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం దేవ‌స్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం...

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (16:41 IST)
కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం ఆదాయం రికార్డు స్థాయిలో న‌మోదు అయింది. దేవ‌స్థానం హుండీల ఆదాయం 5 కోట్లు చేరింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు చేయ‌గా, భారీ మొత్తంలో హుండీ ఆదాయం లభించిందని ఈవో లవన్న తెలిపారు. 
 
 
గ‌త 30 రోజులలో రూ. 5కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించడం ఇదే మొదటిసారి. హుండీ మొత్తం లెక్కించ‌గా, రూ. 5,02,45,391/-లు లభించాయి. బంగారం 459 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 14 కేజీల 250  గ్రాములు లెక్కించారు. 
 
 
ఇక‌, శ్రీశైలంలోని లలితాంబిక కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపునకు డిప్ నిర్వహిస్తున్న‌ట్లు ఈవో ల‌వ‌న్న తెలిపారు. ఏపీ గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఈ విధానం నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. మరి కొందరు దుకాణాలకు సంబంధించి అధికంగా ఉందని, న్యాయస్థానానికి వెళ్లడంతో ప్రస్తుతం నిలుపుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments