Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఉగాది కాలసర్ప దోషంతో ప్రారంభమైంది : స్వాత్మానందేంద్ర స్వామి

Webdunia
ఆదివారం, 31 మే 2020 (17:50 IST)
ఈ యేడాది ఉగాది కాలసర్ప దోషంతో ప్రారంభమైందని, వచ్చే ఉగాది వరకూ ఒడిదొడుకులు తప్పవు అని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జూన్ ఎనిమిదో తేదీ ఆలయాలు  తెరిచాక విశేష పూజలు, యజ్ఞ యాగాలు నిర్వహించాలన్నారు. 
 
ఆధ్యాత్మిక చింతనతో మానసిక స్థైర్యం పెరిగి కరోనా పై భయం దూరమౌతుందన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం  విషయంలో అనేక మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఇది మంచిది కాదు అన్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. 
 
ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాజమండ్రి ఎం.పి మార్గాని భరత్ రామ్ దంపతులు  నిర్వహించిన మూడు రోజుల యాగాలు ముగింపు పూర్ణాహుతిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న  ఆయన... 
టి.టి.డి ఆస్తుల వివాదాన్ని ఎ.పి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించడం అభినందనీయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

'బజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌కు ఓ ఆలోచన చెప్పా... ఏం జరుగుతుందో చూద్దాం : విజయేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments