Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న కోసం అలేఖ్యారెడ్డి మృత్యుంజయ హోమం..

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (17:16 IST)
నందమూరి హీరో తారకరత్న ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గా వుందనే విషయం తెలుసున్న ఆయన భార్య అలేఖ్యారెడ్డి ప్రత్యేక పూజల కోసం ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరు.. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తూ.. ప్రత్యేక హోమం ఏర్పాటు చేశారు.  
 
బెంగుళూరులోని ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వెయ్యి మంది పురోహితులతో తారకరత్న ఆరోగ్యం కోసం ఆయన పేరు మీద మృత్యుంజయ హోమం చేయిస్తున్నారు అలేఖ్య రెడ్డి. మృత్యుంజయ హోమం చేయిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోయి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంటుందని.. ఆయన కోలుకుంటారని ఆమె భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments