Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరుగుతున్న క్రైమ్ రేట్ : డీజీపీకి చంద్రబాబు లేఖ

Webdunia
సోమవారం, 2 మే 2022 (15:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా హత్యలు, అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చివరకు పోలీసులు కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వెళ్లేవారిని పోలీసులే పట్టుకుని చితకబాదుతున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరగుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఓ లేఖ రాశారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న నేపాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు సహా పెరుగుతున్న క్రైమ్ రేట్‌ను చంద్రబాబు తన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. 
 
రాష్ట్రంలో శాంతిభద్రతు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో పూర్తిగా ఆటవిక పాలన సాగుతోందని ఫలితంగా ప్రజలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొనివున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments