Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చంద్రన్న భరోసా" టూర్.. నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (10:05 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, ఆయన జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్రకు "ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా" అని నామరణం చేయగా, తొలిరోజు యాత్ర అమలాపురం నుంచి ప్రారంభమవుతుంది. 
 
అంతేకాకుండా, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లోభాగంగా, పలు జిల్లాల్లో మినీ మహానాడుల పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించేలా టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ జిల్లాల పర్యటనల్లో భాగంగా, ప్రతి జిల్లాలో మూడు చొప్పున టీడీపీ మినీ మహానాడులను నిర్వహిస్తారు. 
 
అలాగే, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. మూడో రోడు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడు‌పై రోడ్డు షోలు నిర్వహించేలా ఈ టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. ముఖ్యంగా, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కల్పిస్తూ వారిని ఉత్తేజపరిచేలా చంద్రన్న భరోసా యాత్ర కొనసాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments