Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు విజయ స్వామి 6 గంటల పాటు ఆశీర్వదమా? టీడీపీ నేత ప్రశ్న

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (22:45 IST)
మిస్టర్ లాబీయిస్ట్‌గా గుర్తింపు పొందిన విజయ కుమార్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరు గంటల పాటు సమావేశం కావడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం సాగుతోంది. సీఎం జగన్ శ్రీవారి దర్శనం కంటే లాబీయిస్టుల దర్శనానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. 
 
పైగా, సీఎం జగన్‌కు ఆరు గంటల సేపు లాబీయిస్ట్, జ్యోతిష్యుడు అయిన విజయకుమార్ స్వామి ఆశీర్వాదం ఇచ్చారా? ఆరు గంటల పాటు విజయ్ స్వామితో జగన్ ఆశీర్వాదం తీసుకున్నారంటే ప్రజలు నమ్మాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే స్వాములు, పూజారులను వాడుకుంటున్నారని, ఇది హిందువులను అవమానించడమేనని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తన వాళ్లను బయటపడేసే విషయంపై చర్చించేందుకే విజయ్ కుమార్ స్వామితో సీఎం జగన్ సుధీర్ఘంగా సమావేశమై మంతనాలు జరిపారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments