Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖల వెల్లువ‌!

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:46 IST)
వినాయక చవితి ఉత్సవాలపై టీడీపీ నేత‌లు వినూత్నంగా లేఖలు రాస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకి లేఖ‌లు సంధించారు. గ‌ణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని లేఖలో టీడీపీ నేతలు కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వేడుకల్లో పాల్గొంటామని, త‌మ‌ని అనుమ‌తించాల‌ని టీడీపీ నేతలు లేఖ‌లో కోరారు.
 
వినాయక చవితి ఉత్సవాలపై  ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ, సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖలు ఇపుడు కొత్త ప్ర‌యోగంగా మారింది. మూకుమ్మ‌డిగా 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను  నిషేధించడం భక్తుల మనోభావాలకు విరుద్ధమన్నారు.

గణేష్ ఉత్సవాలను  పొరుగు రాష్ట్రం తెలంగాణలో రద్దు చేయలేదని తెలిపారు. కరోనా సాకుతో మన రాష్ట్రంలోనే రద్దు చేయడం దారుణమన్నారు. గణేష్ ఉత్సవాలకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments