Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రమేష్ 'ఉక్కు' దీక్ష - క్షీణిస్తున్న ఆరోగ్యం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణ

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (13:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన మాత్రం ఉక్కు సంకల్పంతో దీక్షను కొనసాగిస్తున్నారు.
 
దీంతో ఆయనకు శనివారం వైద్యులు పరీక్షలు చేశారు. కడప రిమ్స్ వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం సీఎం రమేష్ చాలా నీరసంగా ఉన్నారని, షుగర్ లెవల్స్ తగ్గాయని, బీపీ కూడా తగ్గుతోందని తెలిపారు. 
 
మరోవైపు, రమేష్ దీక్షకు మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం ఎమ్మెల్యేలు బొండా ఉమ, ప్రభాకర్ చౌదరి, సాయినాథ్ గౌడ్ తదితరులు కడపకు వచ్చి రమేష్, రవిలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. కాగా, సీఎం రమేష్‌తో పాటు.. ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఈ దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments