Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో టీడీపీకి ఓటమి ఖాయమా? భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోనుందా..? అందుకే రాష్ట్ర ఎన్నికల అధికారికి భన్వర్‌లాల్‌ వైకాపా పక్షపాతి అంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముందుగానే ఫిర్యాదు చేసిందా? అనే ప్రశ్నలక

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (06:56 IST)
నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోనుందా..? అందుకే రాష్ట్ర ఎన్నికల అధికారికి భన్వర్‌లాల్‌ వైకాపా పక్షపాతి అంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముందుగానే ఫిర్యాదు చేసిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 
 
ఈ మేరకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప, శ్రీరాం మాల్యాద్రి సోమవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతి, కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ కలిసి ఫిర్యాదు చేశారు. 
 
ఆయన పూర్తిగా వైసీపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీపై వైసీపీ చేస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్న భన్వర్‌‌‌లాల్ టీడీపీ ఫిర్యాదులపై మాత్రం అస్సలు స్పందించడం లేదని ఆరోపించారు. 
 
నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణపై వైసీపీ ఫిర్యాదు చేసిన వెంటనే భన్వర్‌లాల్ ఆయనను బదిలీ చేశారని పేర్కొంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఏ విషయంలో ఫిర్యాదు చేసినా వెంటనే ఆయన స్పందిస్తున్నారని ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments