Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మాజీ ఎమ్మెల్యే అదృశ్యం...

తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అదృశ్యమయ్యారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన... దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కనిపించకుండా పోయారు.

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (11:18 IST)
తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అదృశ్యమయ్యారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన... దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
 
ఆ మాజీ ఎమ్మెల్యే పేరు కుంజా భిక్షం. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని తిరిగివస్తుండగా జరిగిన తోపులాటలో ఆయన కనిపించకుండాపోయారు. 
 
కాగా శుక్రవారం తన మనుమడి పుట్టువెంట్రుకలను సమర్పించుకునేందుకు కుటుంబ సభ్యులు, వియ్యంకుడు చందా లింగయ్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. శనివారం రాత్రి స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వస్తుండగా.. తోపులాట జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments