Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని కోర్కె తీర్చమన్న పాస్టర్...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:45 IST)
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్న చందంగా ఎన్ని చూస్తున్నా... ఎన్ని జరుగుతున్నా... కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. కాకపోతే స్థలం, బాధితులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. తాజాగా మరో అత్యాచార ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఓ విద్యార్థినిపై పాస్టర్ దారుణంగా ప్రవర్తించాడు. దమ్మపేట సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న సదరు విద్యార్థినిని పాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాస్టర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం