Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాభివృద్ధికి కృషి.. కేటీఆర్ :: ఆంధ్రప్రదేశ్ కంట్రీ కోసం శ్రమిస్తున్నా : నారా లోకేశ్ (Video)

సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:17 IST)
సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పుత్రులే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రిగా సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కొనసాగుతున్నారు. ఈయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశం కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. పైగా, ఆంధ్రప్రదేశ్ అనేది ఓ కంపెనీ అని ఈ కంపెనీ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొలిటికల్ పంచ్ అనే ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments