Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలంగాణ వాహనాలను రానివ్వం: గుంటూరు రూరల్ ఎస్పీ

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:24 IST)
రాష్ట్ర వ్యాప్తంగా అమలుకానున్న కర్ఫ్యూ ని పకడ్బందీగా అమలుచేస్తామని కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాల వాహనాలను రానివ్వమని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
 
కోవిడ్ విజృంభన కట్టడి చేసేందుకు బుధవారం నుంచి మధ్యాహ్నం 12.00 గంటల తర్వాత పొందుగుల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను అనుమతించమని గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో మధ్యాహ్నం 12.00గంటల వరకు మాత్రమే జన సంచారానికి అనుమతి ఉందని, కర్ఫ్యూలో మినహాయింపు ఉన్నవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డ్ దగ్గర ఉంచుకుని పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఇదిలావుంటే ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments