Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో 27 నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:09 IST)
గుంటూరు నార్త్‌క్లబ్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఆధ్వర్యంలో నగరంలోని నార్త్‌క్లబ్‌ టెన్నిస్‌ కోర్టులలో నార్త్‌క్లబ్‌ ఇన్విటేషనల్‌ డబుల్స్‌ టెన్నిస్‌ పోటీలను ఈనెల 27, 28 తేదీలలో నిర్వహిస్తున్నట్టు టోర్నమెంట్‌ ఇన్‌చార్జి టీవీ రావు తెలిపారు.

టోర్నమెంట్‌ బ్రోచర్‌ను అవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 30+, 45+, 55+, 65+ కేటగిరీలలో పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

పోటీలలో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అన్వర్‌, జాకీర్‌, రాము, సురేష్‌, కమల్‌, సాంబశివరావు, చంద్రశేఖర్‌, మూర్తి, శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments