Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల నియామకం కొత్త మలుపు

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:32 IST)
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల నియామకం కొత్త మలుపు తిరిగింది. పదవీ విరమణ పొందిన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులను తిరిగి నియమిస్తూ ఏప్రిల్ 2న టీటీడీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే... ప్రస్తుతం గొల్లపల్లి, తిరుపతమ్మ కుటుంబాల నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు కొనసాగుతున్నారు. వారిని ఆ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదంటూ టీటీడీ నోటీసులు జారీ చేసింది. దీంతో వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే వేణుగోపాల దీక్షితుల కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గోవిందరాజ దీక్షితుల కేసులో హైకోర్టు స్టే మంజూరు చేసింది. హైకోర్టు స్టేతో రమణ దీక్షితుల, నరసింహ దీక్షితుల నియామకం మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments